12 వ అధ్యాయము
    ద్వాద శి ప్రశంస 
    " మహారాజా! కార్తీక మాసమున కార్తీక  సోమవార మున కార్తీక ద్వాద శి వ్రతమును గురించి, సాలగ్రమపు మహిమలను గురించి  వివరించెదను విను" మని వశిష్ట మహాముని ఈవిధ ముగా తెలియచే సిరి. 
    కార్తిక సోమ వారమునాడు ఉద యమున నే లేచి  కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నాన ముచేసి అచ మనము చేయవలయును.  తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము౦డి, సాయంకాలము  శివాలయమునకు గాని, విష్ణ్యలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర  దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధ ముగా చేసిన వారికి సకల సంపదలు  కలుగుటమే గాక, మోక్షము కూడా పొందుదురు. 
    కార్తిక మాసములో శ నిత్ర మోద శి వచ్చిన  యెడల నావత్ర మాచరించిన చో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తిక శుద్ధ యేకాద  శిరోజున, పూర్ణ పవాస ముండి అరాత్రి విస్తాలయమున కు వెళ్లి శ్రీహరి ని మన  సారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షే పము చేసి మరునాడు  బ్రాహ్మణ సమారాధ న చేసిన, కోటి యజ్ఞ ముల ఫలితము కలుగును. ఈవి ధ ముగా చేసిన  వారాలకు సూర్య గ్రహణ సమయమున గంగానది లో స్నాన ముచేసి కోటి బ్రాహ్మణులకు  భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నద్ కముగా ఫలము కలుగును.  కార్తిక శుద్ధ ద్వాదశి నాడు శ్రిమన్నారాయుణుడు శేషపానుపు నుండి లెచును  గనుక, కార్తిక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువున కు యిష్ట ము. అరోజున  శ్రీమంతు లెవ రైనా ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కళ్ళకు  వెండి డెక్కలు తగిలించి, దూడ తో సహా బ్రహణునకు దాన మిచ్చిన యెడల ఆ యా వు  శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవ త్సరాములు యింద్ర లో కములో స్వర్గ  శుక ములందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తిక పౌర్ణ మిరోజున  కంచుపాత్ర లో అవు నేయి పోసి దీ పముంచిన వారు పూర్వ జన్మ ముందు చేసిన సకల  పాపములు హరించును. ద్వాద శినాడు యజ్ఞ పవితములు దక్షిణతో బ్రహణునకు దాన  మిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాద శి రోజున బంగారు  తులసిచేటునుగని, సలగ్రమమునుగని ఒక బ్రహణునకు దాన మిచిన మేడల నలుగు సముద్రాల  మద్య నున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. ధీ నికి ఉదాహరణముగా ఒక కధ  గలదు - శ్రద్దగా అలకింపుము.



0 comments:
Post a Comment