సాలగ్రామ దాన మహిమ
పూర్వము అఖ ౦డ గోదావరి నదీ తీర మా౦దలి ఒకానొక పల్లె యందు ఒక వైశ్యుడు నివ సించుచుడెను. వాడు మిగులు దురాశా పరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు, తాన నుభ వించక, యితరులకు బెట్టక, బీద లకు దాన ధర్మములు చేయక, యెల్లప్పుడు పర నింద లతో తనే గొప్ప శ్రీ మంతుడుగా విర్ర వి గుచూ మేజీవికి కూడా ఉపకార మైన నూ చేయక " పరులద్ర వ్యము నెటుల అపహరింతునా! మను తలంపుతో కుతిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.
అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లె లో నివసించుచున ఒక బ్రాహ్మణునకు తన వద్ద నున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమున కు తన సొమ్ము ని అడుగగా ఆ విప్రుడు " అయ్యా! తమకి మవలసిన దానము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈజన్మలో తీర్చని మేడల మరోజన్మమున మీ యింట మేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తిర్చుకోగాలను" అని సవినయముగా వేడుకోనేను. అమా ట లకు కో మటి మండి పడి " అట్లు వీలులేదు నాసొమ్ము నాకిప్పుడే యియవలయును. లేని యెడల ని క౦ ట మును నరికి మేయుదును " అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలో చించక తన మేలనున్న కత్తి తో ఆ బ్రాహ్మణుడు కుత్తు కను కొసెను. వెంటనే ఆ బ్రహేణుడు గిలగిల తన్ను కొని చనిపోమెను. ఆ కో మటి భయపడి, అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురు ని జడి సీతన గ్రామమునకు పారి పోమేను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మ హత్యా పాప మావ హించి కుష్టు వ్యాధి కలిగి నానా భాధ లూ పడుచూ మరి కొనాళ్ళు కు మరణించెను. వెంటనే యమదూత లువచ్చి అత నిని తీ సుకోనిపోయి రార వాది నరకకూపముల బడ ద్రోసిరి
ఆ వైశున కు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మ వీరుడు. ఆ పేరున కు తగినట్లు గానే తండ్రి స౦పదించిన ధనమును దాన దార్మలు చేయుచు పుణ్యకార్యములాచ రించుచు, నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరవులు త్ర వించుచు, సకల జనులను సంతోష పెట్టుచు మంచికిర్తి నీ సంపాదించెను .ఇట్లువుండగా కొంత కాలమున కు త్రిలోక సంచారి మగు నార దులవారు యమలోకము దర్శించి భోలోకమునకు వచ్చి, త్రో వలో ధర్మ వీరుని యింటికి వెం చే సిరి. ధర్మ వీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణు దేవునిగా భావించి అర్ఘ్య పద్యాది విధుల చేత సత్కరించి, చేతులు జోడించి " మహానుభావా! నాపుణ్యం కొలదీ నేడు తమ ధర్మనం లభించినది . నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావన మైనది . శక్తి కొలదీ నే జేయు సత్కర ములను సికరించి మరువచ్చిన కార్యమును విశ ధీ కరింపుడు" అని సవిన యుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి " ఓ ధర్మవిరా! నేను నీ కోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహ విష్ణువునకు కార్తిక మాసంలో శుద్ధ ద్వాద శి మహాప్రితిక రమైన దినము. అరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నే జాతివారైన నూ- స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైన, ప్రతివ్రత మైనా, వ్యభి చారిణి మైనా కార్తిక శ్రుద్ద ద్వాద శిరోజున సూర్యుడు తులారాసి యందు వుండగా నిష్టగా ఉపవాసముండి, సాలగ్రామా దనాములు
0 comments:
Post a Comment